17, డిసెంబర్ 2011, శనివారం

Telugu velugu

     తెలుగు వెలుగు వెలుగును కలకాలము

     రారాజులు  రాలిపోయినా 

      రాజ్యాలు సమసిపోయినా 

       విప్ర పండితులు వైదోలగిపోయినా 

       నా ఆంధ్రావని నాగేటి చాలు 

        పండించు తెలుగునాట రతనాల 

        తేటగీతి సమాహార  మాలికలు   

         నా తెలుగు తల్లి యద  శోభిల్లగా  

          తన కావ్య క్షీరాబ్ధి  రాజిల్లగా 

          తెలుగు తనయుల సాహిత్యార్తి   సేదదీర్చగా         
      

1 కామెంట్‌:

Related Posts Plugin for WordPress, Blogger...